టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ వ్యవహారం ఏపీ అసెంబ్లీని కుదిపేస్తోంది. గురువారం కూడా లీకేజీ వ్యవహారంపై అసెంబ్లీలో రచ్చ రచ్చ జరిగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు.. విమర్శలు, ప్రతి విమర్శలతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి నారాయణను కాపాడే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన జగన్.. లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయితే జగన్ చేసిన ఆరోపణలపై సీఎం చంద్రబాబు అంతే ఘాటుగా స్పందించారు. ఎన్నడూ […]
Related Articles
The post తప్పు చేసిన వారిని వదిలిపెట్టే సమస్యే లేదు..! జగన్ కు చంద్రబాబు సీరియస్ వార్నింగ్..! appeared first on korada.com.