జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హితబోధ చేశారు. రాజకీయాల్లో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో విడమరిచి చెప్పారు. ‘నీ పద్ధతి మార్చుకో’ అని పవన్ కు సూచించారాయన. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2017-18 బడ్జెట్ పై జగన్ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఓ మీడియా ప్రతినిధి పవన్ ప్రస్తావ తీసుకొచ్చారు. 2019 ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో […]
Related Articles
The post పవన్ కల్యాణ్ కు హితబోధ చేసిన వైఎస్ జగన్..! appeared first on korada.com.