ఓపిక నశిస్తోంది. అసహనం పెరిగిపోతోంది. ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఏ బ్యాంకుకి వెళ్లినా నగదు కొరతే. ఏ ఏటీఎం చూసినా.. నగదుకు బదులు.. నో క్యాష్, ఔట్ ఆఫ్ సర్వీస్ బోర్డులే దర్శమిస్తున్నాయి. దాదాపుగా రెండు వారాలుగా ఇదే పరిస్థితి. దీంతో జనాల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. ఫలితంగా దాడులు మొదలయ్యాయి. జనాగ్రహానాకి ఏటీఎంలు ధ్వంసం అవుతున్నాయి. ప్రజలకు మళ్లీ క్యాష్ కష్టాలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా కరెన్సీ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవర పరిస్థితుల్లోనూ […]
Related Articles
The post ఇంకా ఎన్ని ఏటీఎంలు ధ్వంసం కావాలి? appeared first on korada.com.