ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతివాడికీ, EVM లు లోకువ అయిపోతున్నాయి. తమని ఎందుకు ప్రజలు రిజెక్ట్ చేశారో, ఎందుకు ఓడించి పక్కన కూర్చోబెట్టారో ఆత్మవిమర్శ చేసుకోకుండా, EVM లని ట్యాంపరింగ్ చేసారని ఆరోపించడం ఫ్యాషన్ అయిపోయింది. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, వోటింగ్ మెషీన్లలో ట్యాంపరింగ్ జరిగిందని మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. బిఎస్పి అధికారం లో ఉన్నప్పుడు మాయావతి మీద వచ్చిన అవినీతి, అధికార దుర్వినియోగం ఆరోపణలు, […]
Related Articles
The post EVM లపై నీతిమాలిన రాజకీయాలు appeared first on korada.com.