నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో సంతాపం తెలిపిన విషయం తెలిసిందే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులెవరూ ఈ సంతాప సభకు హాజరవలేదు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. వైసీపీ సభ్యుల తీరుపై అధికార పక్షం నాయకులు మండిపడుతున్నారు. జగన్ పార్టీ ఎమ్మెల్యేలు.. భూమాను అవమానించారని విమర్శించారు. టీడీపీ ఎమ్మెల్యేల విమర్శలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తాము ఎందుకు సభకు వెళ్లలేదనే […]
Related Articles
The post అందుకే.. నేను సభకు వెళ్లలేదు..! వైఎస్ జగన్ appeared first on korada.com.