Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

శవాల మీద పేలాలు: పెరిగిన సన్ టీవీ షేర్ వాల్యూ

శవాల మీద పేలాలు ఏరుకోవడం అనే మాట ఈ సందర్భానికి సరిగ్గా సరిపోతుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్ర అనారోగ్యంతో అపోలో లో చావుబతుకుల మధ్య కొట్టాడుతుంటే, ఆమె రాజకీయ ప్రత్యర్థి, శత్రువు అయిన కరుణానిధి కుటుంబానికి చెందిన సన్ టీవీ షేర్ల ధరలు పెరిగాయి. జయ కరుణల శత్రుత్వం, కక్షలు, ప్రతీకారాలతో సన్ టీవీ బాగా ఇబ్బంది పడుతోంది. కరుణానిధి కుటుంబ సభ్యుల మీద అవినీతి ఆరోపణలు, కేసులు, దయానిధి మారన్ పై అక్రమ టెలిఫోన్ […]

The post శవాల మీద పేలాలు: పెరిగిన సన్ టీవీ షేర్ వాల్యూ appeared first on korada.com.



This post first appeared on Agriculture, please read the originial post: here

Share the post

శవాల మీద పేలాలు: పెరిగిన సన్ టీవీ షేర్ వాల్యూ

×

Subscribe to Agriculture

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×