కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి మాతృ వియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రేణుకా చౌదరి తల్లి వసుంధర (84) బుధవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు.
Related Articles
మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.
See Also: ఇవేం పనికిమాలిన హైసొసైటీ చదువులు
The post రేణుకాచౌదరికి మాతృ వియోగం appeared first on .