విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక
పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు.
ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజు.
జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి
అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో
పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి.
మీ
భారతీయులం
"భారతీయులం" |.:: bharatiyulam.blogspot.in ::. | "Facebook"
Related Articles
This post first appeared on à°à°¾à°°à°¤à±€à°¯à±à°²à°‚ | మనం “à°à°¾à°°à°¤à±€à°¯à±à°²à°‚†- ఇందà±à°²à±‹ అందరూ à°à°¾à°—à°¸à±à°µà°¾à°®à±à°²à±‡, ఆహà±à°µà°¾à°¨à°¿à°¤à±à°²à±‡!., please read the originial post: here