రామ్దేవ్ బాబా ఉత్పత్తులపై మరో వివాదం చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.. రామ్దేవ్ బాబా నూడుల్స్ ను నిషేధించింది. నూడిల్స్ లో మూడింతల యాష్ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో అఖిలేష్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. రామ్దేవ్ బాబా ఉత్పత్తులపై వరుసగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. వాటన్నింటినీ నిషేధించాలంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సాధారణంగా ఏ ఉత్పత్తినైనా తొలుత ల్యాబ్లలో పరీక్షించాకే మార్కెట్లోకి విడుదల చేస్తారు.
Read For More News: visit Janam Sakshi ePaper