మొబైల్ కనెక్షన్ కావాలంటే ఆధార్, రైలు టికెట్ కావాలన్నా ఆధార్.. ఆఖరికి రేషన్ తీసుకోవాలన్నా ఆధార్ ఉండాల్సిందే. ఇలా ప్రతి విషయానికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే విమర్శల ప్రభావమో, కేసుల తలనొప్పో మరో కారణమో కానీ.. ఆధార్ అనుసంధానం తప్పనిసరి నిర్ణయంపై మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. బ్యాంక్ అకౌంట్లతో ఆధార్ లింక్ కు డిసెంబర్ 31వ తేదీని గతంలో కేంద్రం డెడ్ లైన్ గా విధించింది. తాజాగా ఈ […]
Related Articles
The post ఆధార్ విషయంలో రిలీఫ్..! appeared first on korada.com.