ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీసీలను పట్టించుకోని సీఎం చంద్రబాబుకు.. మీ సత్తా ఏంటో చూపాలని పిలుపునిచ్చారు. బీసీల సత్తా ఏంటో తెలిసేలా, బీసీ గర్జన జరుపుతామని తెలిపారు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో తొలి అధికారిక సమావేశం నిర్వహించిన జగన్.. బీసీ ముఖ్య నేతలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బీసీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లను ఇచ్చిన ఘనత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని […]
Related Articles
The post మరో గర్జనకు సిద్ధమవుతున్న జగన్..! appeared first on korada.com.