సభ్య సమాజం తలదించుకునే దారుణం ఇది. మానవత్వం మంటగలిసి పోయిందని చెప్పడానికి నిదర్శనం ఈ ఘటన. మనిషికి, మృగానికి తేడా లేకుండా పోయిందని చెప్పే దారుణ సంఘటన ఇది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వారిని కాపాడాల్సింది పోయి నీచాతినీచంగా ప్రవర్తించారు. మహిళలను తాకరాని చోట తాకుతూ పైశాచిక ఆనందం పొందారు. మృతదేహలపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ముంబైలోని ఎల్పిన్స్టోన్ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట తర్వాత చోటుచేసుకొన్న ఘటనలు మనిషి అన్న వాడిని సిగ్గు పడేలా చేస్తున్నాయి. […]
Related Articles
The post ఛీ..ఛీ.. వీళ్లసలు మనుషులేనా? appeared first on korada.com.