కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం హోరాహోరిగా సాగుతోంది. అధికార టీడీపీ, ప్రతిపక్షం వైసీపీ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఇతర జిల్లాలకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు సైతం నంద్యాలలో వాలిపోయారు. పార్టీ అభ్యర్థి తరఫున జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెల్లూరు జిల్లా పోలీసులు షాక్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. బెట్టింగ్ కేసులో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు పోలీసులు […]
Related Articles
The post నంద్యాల ఉప ఎన్నిక వేళ.. వైసీపీకి షాక్..! appeared first on korada.com.