విశాఖలో చోటు చేసుకున్న భూ కుంభకోణం.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రాజేసింది. భూ కుంభకోణంలో టీడీపీ నేతలకు హస్తం ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. పలువురి పేర్లను వారు తెరపైకి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనిత తీవ్రంగా స్పందించారు. తన గురించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. భూదందాలకు పాల్పడ్డానంటూ తనపై చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఆమె అన్నారు. ఆరోపణలను రుజువు […]
Related Articles
The post వైసీపీకి ఎమ్మెల్యే అనిత ఛాలెంజ్..! appeared first on korada.com.