ఎన్టీఆర్ పేరు చెప్పితే తెలియని వారు ఎవరు లేరు. టాలీవుడ్ లో బాలకృష్ణ తర్వాత అంతటి మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఎవరా అంటే ఎన్టీఆర్ పేరు ముందు వరుసలో ఉంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ 18 సంవత్సరాల వయస్సులోనే మాస్ ఇమేజ్ ని సాధించాడు. అంతేకాకఎన్టీఆర్ 19 సంవత్సరాల వయస్సులో చేసిన 'సింహాద్రి' సృష్టించిన రికార్డ్ ఇప్పటికి అలాగే ఉంది.
CLICKHERE : బాలకృష్ణ 'సింహ' సినిమా గురించి తెలియని నిజాలు
ఎన్టీఆర్ మొదటి సినిమాకి తీసుకున్న పారితోషికం కేవలం లక్ష రూపాయిలు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో అత్యదిక పారితోషికం తీసుకొనే హీరోగా ఉన్నాడు. ఎన్టీఆర్ ఇప్పుడు కొన్ని వేల కోట్లకు అధిపతి. ఎన్టీఆర్ కి తన భార్య ప్రణతి ద్వారా దాదాపుగా 3000 కోట్ల ఆస్థి వచ్చింది. అంతేకాక ఎన్టీఆర్ కి కూడా పర్సనల్ గా అనేక ఆస్తులు ఉన్నాయి. అలాగే చాలా ప్రవేట్ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నాడు.
CLICKHERE : ఆలూ చిప్స్ , ప్రెంచ్ ఫ్రై ఎక్కువగా తింటున్నారా
CLICKHERE : అలాగే బరువు తగ్గటానికి అల్లం నీరు (జింజర్ వాటర్)