వికలాంగ సంక్షే మశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి వికలాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల నియామకాల కోసం దర ఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ ఏడీ బి. రామ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో సూచిం చారు. గ్రూప్-4 కేటగిరీ, టెక్నికల్ కేటగిరీలో ఒక్కొక్కటి, క్లాస్-4 కేటగిరీ నాలుగు ఉద్యో గాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. దరఖా సుఫారం, ఉద్యోగ ప్రకటన పూర్తి వివరాలు వెబ్ సైట్ http://krishna.ap.gov.in లో ఉన్నా యని తెలిపారు. నిరుద్యోగ వికలాంగులు తమ దరఖాస్తులను మచిలీపట్నంలోని వికలాంగ సంక్షేమ శాఖ కార్యాలయానికి ఏప్రిల్ 12వ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు అంద జేయాలని సూచించారు. అనంతరం వచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టంచేశారు.