కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని ముఖ్యమైన ఘాట్లు: దశాశ్వమేధ ఘాట్: బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది. ప్రయాగ్ ఘాట్: ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతి లు కలుస్తాయి. సోమేశ్వర్ ఘాట్: చంద్రుని చేత నిర్మితమైనది. మీర్ ఘాట్