ఐసిసి ప్రపంచ కప్ 2023లో శ్రీలంకపై భారత్ రికార్డు స్థాయిలో 302 పరుగుల విజయాన్ని నమోదు చేయడంతో, భారత బౌలర్లు ఐసిసి లేదా బిసిసిఐ నుండి భిన్నంగా ఉండే బంతులను తీసుకుంటున్నారు అంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా గురువారం కామెంట్స్ చేసారు. పాకిస్తానీ న్యూస్ ఛానెల్లో, మాజీ పాకిస్తానీ క్రికెటర్, ఐసిసి లేదా బిసిసిఐ భారత బౌలర్లకు మాత్రమే కొన్ని ప్రత్యేక బంతులను అందజేస్తున్నాయని, దీని కారణంగా బ్యాటింగ్ పిచ్లపై కూడా భారత బౌలర్లు […]
Related Articles
The post అందుకే కదా మిమల్ని ట్రోల్ చేసేది ! ఇండియా పై ఈ పాకిస్థాన్ ఆతడు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే నవ్వు ఆగదు ! appeared first on Telugu Action.