ఏపీలో టీడీపీకి మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడనున్నారు. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి.. వైఎస్సార్సీపీతో సన్నిహితంగా మెలుగుతుండగా.. అదే బాటలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి పయనించనున్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి.. ఆయన సోమవారం మధ్యాహ్నం సీఎం క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. ముఖ్యమంత్రి జగన్తో మాట్లాడిన తర్వాత.. పార్టీ మారే విషయాన్ని గిరి ప్రకటించనున్నారు. గతంలో వల్లభనేని వంశీ కూడా సీఎం […]
Related Articles
The post Chandrababuకి మరో షాక్.. సీఎం జగన్తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ appeared first on Fun Jio.