ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదివారం నాడు ఓ ట్వీట్ చేశారు. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి..ప్రజలకు నేరుగా ప్రభుత్వ సేవలను అందించబోతోందని పేర్కొన్నారు.
Related Articles
ఈ వ్యవస్థ ద్వారా ఏకంగా 1,33,494 శాశ్వత ఉద్యోగాలు రానున్నాయని, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు అని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదబలం వల్లే ఇది సాధ్యమవుతోందని అన్నారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here