కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులకు ఇఛ్చే డిప్లమాటిక్ పాస్ పోర్టును ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు. ఆయన శనివారం విజయవాడలో ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయానికి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లి ఈ పాస్ పోర్టును తీసుకున్నారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం చంద్రబాబునాయుడు ఈ పాస్ పోర్టును సరెండర్ చేసిన విషయం తెలిసిందే. ఈ డిప్లమాటిక్ పాస్ పోర్టు వల్ల విమానాశ్రయాల్లో కొన్ని మినహాయింపులు లభిస్తాయి. జగన్ ఆగస్టులో అమెరికా పర్యటన తలపెట్టిన నేపథ్యంలో ఆయన ఈ పాస్ పోర్టు తీసుకున్నారు.
Related Articles
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here