భారత్ లో తొలి స్పీడ్ త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. ఇఫ్పటికే ట్రయల్ రన్ పూర్తయిన ఈ ట్రైన్ 18 ప్రయాణికులకు సేవలు అందించేందుకు సిద్ధమైంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ గా నామకరణం చేసిన ఈ స్పీడ్ రైలులో టిక్కెట్ కనీస ధర 1850 రూపాయలుగా ఉంటుందని అంచనా. ఢిల్లీ-వారణాసి చైర్ కార్ కు సంబంధించి ఈ ధర ఉండొచ్చని ఓ నివేదిక వెల్లడించింది.
Related Articles
ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర మాత్రం 3520 రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. రిటర్న్ జర్నీలో చైర్ కార్ ధర మాత్రం 1795 రూపాయలు, ఎగ్జిక్యూటివ్ కార్ ధర 3470 రూపాయలుగా ఫిక్స్ చేయనున్నారు. రైలు ప్రయాణికులకు భోజన సదుపాయంతో కలిపి ఈ ఛార్జీలు వసూలు చేస్తారు. దేశంలోని తొలి హై స్పీడ్ రైలు ఇదే అన్న విషయం విషయం తెలిసిందే.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here