పాట అదిరింది. సినిమాపై అంచనాలు పెంచింది. అసలు ఇది ఏ సినిమా..ఏ పాట అంటారా?. పడిపడి లేచే మనసు సినిమాకు సంబంధించి కొత్త లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ పాట అదిరిపోయేలా ఉంది. ‘నువ్వు నడిచే నేలపైనే నడిచానా ఇన్నాళ్ళుగానే.. ఈ క్షణమే ఆపాలనుంది..ఈ భూభ్రమణమే ’ అంటూ సాగే పాట వినసొంపుగా ఉంది.
Related Articles
శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు పెంచిన యూనిట్ త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనుంది.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here