హాలీవుడ్ సినిమాలను మరిపించేలా ఓ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నారు సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్. అదే మెహబూబా సినిమా. ఈ సినిమాకు ఫస్ట్ లుక్ టీజర్ను శుక్రవారం విడుదలచేశారు. పాక్-భారత్ సరిహద్దులో ఆకాశ్ సైనికాధికారిగా నేహాశెట్టి చేయి పట్టుకుని యుద్ధం చేసుకుంటూ పరిగెత్తడం అందరిని ఆకట్టుకుంటోంది. టీజర్ ‘మెహబూబా..’ అంటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్తో సాగుతుంది.
Related Articles
1971 నాటి భారత్, పాకిస్థాన్ ల యుద్ధ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ లవ్ స్టోరిలో పూరీ తనయుడు ఆకాష్ హీరోగా, నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. తమిళ సూపర్ హిట్ తుపాకీ సినిమాలో కీలక పాత్రలో నటించిన గౌతమ్ కురుప్ విలన్ గా నటించారు. సమ్మర్లో ఈ సినిమా విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here