రవితేజ కొత్త సినిమా విడుదల ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 2న ఆయన నటించిన టచ్ చేసి చూడు సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రాజా ది గ్రేట్ సినిమాతో మంచి హిట్ కొట్టిన రవితేజ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నారు. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న టచ్ చేసి చూడు సినిమాతో విక్రమ్ సిరికొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
Related Articles
రాశీఖన్నా, సీరత్ కపూర్ లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా విడుదల ఇంకా ముందే జరగాల్సి ఉన్నా..పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యమవుతుండటంతో సినిమా వాయిదా పడింది. రాజా ది గ్రేట్ తో సత్తా చాటిన రవితేజ టచ్ చేసి చూడుతో అదే ఫాం కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు.
The post ఫిబ్రవరి 2న రవితేజ కొత్త సినిమా appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here