మోదీ అభిమానుల పైత్యం బాగా ముదిరిపోయింది. అయినదానికీ కానిదానికీ, ఉన్నవీ లేనివీ చెప్పి ‘ఇది మోదీ విజయం. ఇది మోదీ ఘనత’ అంటూ బాగా డప్పు కొడుతున్నారు. లేని అప్పులు ఉన్నట్టు చూపించి, మోదీ ఆ అప్పు తీర్చేశారని హోరెత్తించేస్తున్నారు. అసలు విషయాన్ని పక్కనపెట్టి, జనాల చెవిలో పువ్వు పెడుతున్నారు. తాజాగా భారతదేశం ఇరాన్ కి 40 వేల కోట్ల రూపాయల అప్పు తీర్చేసిందని ప్రచారం మొదలు పెట్టారు. అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు తగ్గినా, భారత్ లో […]
Related Articles
The post జనాల చెవిలో పువ్వులు పెడుతోన్న మోదీ అభిమానులు appeared first on korada.com.