వైసీపీ నాయకుల వ్యవహారశైలితో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ షాక్ తిన్నారు. స్థానిక టీడీపీ-వైసీపీ నాయకుల మధ్య జరిగిన ఆ గొడవ కారణంగా ఆయన బాగా ఇబ్బందిపడ్డారు. తాను శంకుస్థాపన చేయాల్సిన శిలాఫలకాన్ని వైసీపీ నాయకుల కూలగట్టడంతో ఆయన ఆగ్రహం చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే, గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో మురుగునీటి కాలువల అభివృధ్ది పనులకు గల్లా జయదేవ్ శంకుస్థాపన చేయాల్సి ఉంది. దీనిని తగ్గట్టుగానే, ఎంపీ హాజరవుతున్న ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు, […]
The post వైసీపీ నాయకుల దురుసుతనంతో షాక్ తిన్న మహేష్ బాబు బావ ! appeared first on korada.com.