Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఇంద్రగంటి మోహన్ కృష్ణకు ‘ మధ్యాహ్నం హత్య ‘ మిస్సై ‘ గ్రహణం ‘ వచ్చింది..!

అది 1996… బాగా మత్తుగా నిద్రపోతున్నాడు ఇంద్రగంటి మోహన కృష్ణ. అతని గుండెల మీద చలం రాసిన శేషమ్మ కథల సంపుటి. ఫ్యాను గాలికి పుస్తకం పక్కకు జారిపోయింది. మోహనకృష్ణ ఉలిక్కిపడి లేచాడు. గభాల్న పుస్తకాన్ని అందుకని అపురూపంగా చూసుకున్నాడు. నిద్రపోతున్నాడన్న మాటే గానీ, ఆ పుస్తకంలోని ఒక కథ అతన్ని హాంట్ చేస్తూనే ఉంది. ఇప్పటికి నాలుగైదు సార్లు చదివాడా కథ. చలం కథలన్నీ చదివేశాడు కానీ, ఎందుకో ఈ కథ అతన్ని పట్టి కుదిపేస్తోంది. […]

The post ఇంద్రగంటి మోహన్ కృష్ణకు ‘ మధ్యాహ్నం హత్య ‘ మిస్సై ‘ గ్రహణం ‘ వచ్చింది..! appeared first on korada.com.



This post first appeared on Agriculture, please read the originial post: here

Share the post

ఇంద్రగంటి మోహన్ కృష్ణకు ‘ మధ్యాహ్నం హత్య ‘ మిస్సై ‘ గ్రహణం ‘ వచ్చింది..!

×

Subscribe to Agriculture

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×