పోరాటయాత్ర పేరుతో ప్రజల మధ్యన తిరుగుతూ ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ప్రవాస బారతీయులను కూడా పార్టీతో మమేకం చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా అమెరికా బాట పట్టారు. డల్లాస్లో ‘జనసేన ప్రవాస గర్జన’ నిర్వహించారు. గర్జనలో భాగంగా ఎన్నారై డాక్టర్ల కుటుంబాలతో సమావేశం అయ్యారు. తాను రాజకీయాల్లోకి రావడానికి, పార్టీ పెట్టడానికి గల కారణాలు, తన లక్ష్యం గురించి పవన్ వారికి వివరించారు. సమాజంలో మార్పు తీసుకురావడమే తన […]
Related Articles
The post నా ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధం : పవన్ కళ్యాణ్ appeared first on korada.com.