ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. ధర్మపోరాట సభలో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. జగన్, పవన్ లపై బహిరంగంగానే దాడికి దిగారు. బీజేపీతో లాలూచీ పడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీలకు ప్రజలు ఓటెయ్యెద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లాలో ధర్మపోరాట సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు.. వైసీపీ, జనసేన పార్టీల అధినేతలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తులు, అవినీతి […]
Related Articles
The post ఆ రెండు పార్టీలకు ఓటు వేయొద్దు-సీఎం చంద్రబాబు appeared first on korada.com.