నెల్లూరు జిల్లా సీనియర్ రాజకీయనాయకుడు.. ఫైర్ బ్రాండ్ ఆనం వివేకానందరెడ్డి ఈ రోజు కన్నుమూశారు. సికింద్రాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, కుటుంబసభ్యులు ఆయనను కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే, కొన్ని రోజులుగా ఆయన శరీరం చికిత్సకు స్పందించికపోవడంతో.. ఇక ఆయన బ్రతకడం కష్టమేనని డాక్టర్లు కొన్ని రోజుల క్రితమే ఓ అంచనాకు వచ్చారు. గత ఎన్నికల తర్వాత […]
Related Articles
The post ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత appeared first on korada.com.