జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ వేదికగా జూబ్లిహిల్స్ లో ఉన్న జనసేన పార్టీ కార్యాలయాన్ని ఇనార్బిట్ మాల్ దగ్గరకి మార్చేస్తున్నారు. లీజుకు తీసుకున్న ఈ కార్యాలయంలో మూడు అంతస్తులు ఉన్నాయి. ఇందులో ఒక్కో విభాగానికి ఒక్కోటి కేటాయించారు. త్వరలో పవన్ చేతుల మీదుగా పార్టీ కార్యలయం ప్రారంభం కానుంది. మూడంతస్తుల్లో మహిళ, యువత, మీడియా మొదలగు విభాగాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జూబ్లిహిల్స్ లో ఉన్న కార్యాలయం […]
Related Articles
The post మూడో కంటికి తెలియకుండా తరలించేస్తున్న పవన్ కల్యాణ్..! appeared first on korada.com.