ఉత్కంఠకు తెర పడలేదు. నిరీక్షణలు ఫలించలేదు. ఎలాంటి అద్భుతాలు జరగలేదు. మోదీ ప్రభుత్వం మరోసారి తప్పించుకుంది. రోజులు మారినా లోక్ సభలో తీరు మారడం లేదు. ఇవాళ కూడా అదే సీన్ కనిపించింది. ఇలా ప్రారంభం కావడం, అలా వాయిదా పడటం.. అంతా క్షణాల్లోనే జరిగిపోయాయి. ఏపీకి అన్యాయం చేశారని కేంద్రంపై టీడీపీ, వైసీపీలు పెట్టిన అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరపకుండా మోదీ ప్రభుత్వం తప్పించుకుంటూనే ఉంది. ఈ ఉదయం సభ ప్రారంభమైన వెంటనే మధ్యాహ్నం […]
Related Articles
The post రోజులు మారినా మారని మోదీ..! మరోసారి తప్పించుకున్న ప్రధాని..! appeared first on korada.com.