పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. ఏపీ ఎంపీల ఆందోళనలు, నినాదాలతో సభ హోరెత్తిపోతోంది. ఏపీకి న్యాయం చేయాలంటూ, విభజన హామీల అమలును కోరుతూ టీడీపీ, వైసీపీ ఎంపీలు చేస్తున్న నినాదాలతో సభ అట్టుడికిపోతోంది. ఈ క్రమంలో ఇవాళ్టి లోక్ సభలో కీలక పరిణామాలు సంభవించాయి. ఉదయం నుంచి నిరసన తెలుపుతున్న టీడీపీ, వైసీపీ ఎంపీలు.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి సైతం అడ్డుపడే యత్నం చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు […]
Related Articles
The post టీడీపీ ఎంపీల నినాదాలతో విసుగెత్తిపోయిన మోదీ..! appeared first on korada.com.