ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా తాను సిద్ధమే అని నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ప్రాణం ఉన్నంతవరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తానని చెప్పారు. తాను.. ఒకటి, రెండు ఎన్నికల తర్వాత వెళ్లిపోయేవాడిని కాదని జనసేనాని స్పష్టం చేశారు. అనంతపురం రెండో రోజు పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నం, రాగిముద్ద సాక్షిగా చెబుతున్నా.. రాయలసీమ అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నా అని పవన్ […]
Related Articles
The post మీ కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధమే..! appeared first on korada.com.