ఎట్టకేలకు లాలూ ప్రసాద్ యాదవ్ మరో కేసులో దోషిగా తేలారు. 27 ఏళ్ల క్రితం లాలూకి దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించిన పశువుల దాణా కుంభకోణంలో ఆయన దోషిగా తేలారు. ఈ కుంభకోణం కు సంబంధించి అనేక కేసులు నమోదు కాగా, గతంలో ఒక కేసులో ఆయన్ని కోర్టు దోషిగా తేల్చింది. జైలు శిక్ష కూడా విధించింది. కొంతకాలం జైలు జీవితం గడిపిన లాలూ, బెయిల్ పై విడుదల అయ్యారు. ఈరోజు మరో కేసులో ఆయన్ని దోషిగా తేల్చారు. […]
Related Articles
The post హమ్మయ్య..లాలూ కి జైలే appeared first on korada.com.