ఇకపై రాత్రి 9 గంటల తర్వాత నగరాల్లోని ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపొద్దు. అంతేకాదు నగదును రవాణా చేసే వాహనాలు, ప్రైవేటు ఏజెన్సీలు ఉదయాన్నే ఉదయాన్నే బ్యాంకుల నుంచి క్యాష్ తీసుకోవాలి. ఒకదఫాలో రూ.5కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకెళ్లొద్దు.. ఇవీ.. దేశంలోని ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే విషయంలో కేంద్రం తీసుకురావాలనుకుంటున్న కొత్త నిబంధనలు, ఆంక్షలు. వివరాల్లోకి వెళితే.. దేశంలోని ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపేందుకు వెళ్లే వాహనాలపై దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం […]
Related Articles
The post బ్యాంకులకు కేంద్రం కీలక సూచన..! appeared first on korada.com.