ఓవైపు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం.. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న రాహుల్ గాంధీ.. ఇంకోవైపు 2019 సార్వత్రిక సమరానికి ముందు, జీఎస్టీ అమలు తర్వాత జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు.. దీంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి గుజరాత్ గుజరాత్ పైనే ఉంది. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావాల కారణంగా గుజరాత్ లో బీజేపీకి ఎదురుదెబ్బ తప్పదని కాంగ్రెస్ వర్గాలు భావించాయి. 22 ఏళ్లుగా గుజరాత్ లో బీజేపీ పాలనలో ఉండటంతో ఈ సారి ఎలాగైనా అధికారం […]
Related Articles
The post గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో గెలుపు వారిదే..! appeared first on korada.com.