వంగవీటి మోహనరంగా, రాధాల గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసి వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన గౌతమ్ రెడ్డికి.. రంగా కుమారుడు, మాజీ ఎమ్మెల్యే, విజయవాడ వైసీపీ మాజీ అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ గట్టి వార్నింగ్ ఇచ్చారు. రంగా గారిని ఎవరైనా ఏమైనా అన్నాడా?.. వీపు పగిలిపోతుందని, అంతు తేలుస్తామని హెచ్చరించారు. తమపై వ్యక్తిగత విమర్శలు చేయాలనుకుంటే చేసుకోవచ్చు కానీ వంగవీటి రాధా, రంగాల జోలికి వెళితే మాత్రం ఊరుకునేది లేదన్నారు. రంగాను విమర్శిస్తే అభిమానులే సమాధానం చెబుతారన్నారు. […]
Related Articles
The post అంతు చూస్తా..! వంగవీటి రాధా వార్నింగ్..! appeared first on korada.com.