తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎలాంటి వ్యూహకర్తో తెలియంది కాదు. ఆయన వ్యూహం రచించారంటే అది సక్సెస్ కావాల్సిందే. ఆయన ఏ పని చేసినా, ఏం మాట్లాడినా.. అన్నింటికి లెక్కలు ఉంటాయి. తాజాగా సీఎం కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం వెనుక కూడా పెద్ద స్కెచ్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల మద్దతును సంపాదించాలని, భవిష్యత్తులో ఏపీలోనూ పాగా వేయాలనే ఆలోచనలో గులాబీ బాస్ ఉన్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ తెలుగు […]
Related Articles
The post ఏపీలోనూ ఉనికి చాటుకునేందుకు కేసీఆర్ స్కెచ్ వేశారా? appeared first on korada.com.