వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయంటే.. సీఎం చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలని జగన్ అన్నారు. చంద్రబాబు పూర్తిగా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. కడప జిల్లాలో మొత్తం 841 మంది స్థానిక ప్రజాప్రతినిధుల ఓట్లు ఉండగా, అందులో 521మంది వైసీపీ గుర్తు మీద గెలిచిన వారే అని జగన్ గుర్తు చేశారు. ఇంత తేడా ఉన్నప్పటికీ ఏకగ్రీవంగా ఎన్నిక జరగకుండా […]
Related Articles
The post ధర్మం ఇంకా బతికే ఉంది – వైఎస్ జగన్ appeared first on korada.com.