సింగరేణి వారసత్వ ఉద్యోగాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను తీవ్రంగా తప్పుపట్టిన హైకోర్టు.. వారసత్వ ఉద్యోగాల బ్రేక్ వేసింది. ఈ మేరకు వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను న్యాయస్థానం రద్దు చేసింది. కొత్త నోటిషికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలను చేపట్టాలని సింగరేణి బోర్డును కోర్టు ఆదేశించింది. అనారోగ్య కారణాల వల్ల ఉద్యోగం నుంచి వైదొలగితే తప్ప వారసత్వ ఉద్యోగం ఇవ్వడానికి వీల్లేదని కోర్టు స్పష్టం చేసింది. మెడికల్ […]
Related Articles
The post హైకోర్టులో ఆ పిటిషన్ వేయించింది ఎవరు? appeared first on korada.com.