ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ సభ్యులకు వార్నింగ్ ఇచ్చిన ఆయన.. సభలో ఎలా వ్యవహరించాలన్న దానిపై హితబోధ చేశారు. రాజకీయ జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే విషయాన్ని చంద్రబాబు వారికి వివరించారు. ప్రత్యేక ప్యాకేజీతో పాటు పోలవరానికి పూర్తి నిధులు కేటాయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపిన సందర్భంగా ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన […]
Related Articles
The post వారి జీవితాలతో ఆడుకోవాలని చూడొద్దు..! చంద్రబాబు వార్నింగ్..! appeared first on korada.com.