తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కన్నుమూయడంతో యావత్ తమిళనాడు రాష్ట్రం శోకసంద్రంలో మునిగిపోయింది. అభిమానులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అంతా అమ్మను తలుచుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థించారు. ఒక తమిళనాడే కాదు దేశవ్యాప్తంగా అమ్మను తలుచుకుని అయ్యో పాపం అంటున్నారు. సినీ రంగానికి చెందిన ప్రముఖనటులు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ సైతం.. అమ్మ మృతికి తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. […]
Related Articles
The post అమ్మ మరణం ఆ నటుడికి ఆనందాన్ని కలిగించిందా? appeared first on korada.com.