శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకం పై సింధూరపువ్వు కృష్ణారెడ్డి నిర్మించిన తాజా చిత్ర ‘మన్యంపులి’ ఈ శుక్రవారం విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ‘ మన్యంపులి ’ యూనిట్ సభ్యులు థ్యాంక్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ” మళయాళంలో 125 కోట్లకి పైగా కలెక్షన్స్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను […]
Related Articles
The post దుమ్మురేపుతోన్న ‘ మన్యం పులి ‘ మోహన్ లాల్..! appeared first on korada.com.