Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

'స్వామీ నిత్యానంద' రాసలీలలు మీద నానా యాగీ చ

                                                                     
       
సమాజం లో తప్పులు జరుగుతున్నపుడు వాటిని ఎత్తి చూపడం మీడీయాకు ఉన్న గురుతరమైన బాద్యత. దానిని కాదని ఎవరూ అనలేరు. కానీ మెజార్తీ హిందువుల జన్మభూమి అయిన  మన దేశం లో లో  కేవలం హిందూ స్వాములు తప్పులు చేసినప్పుడు పని కట్టుకుని నానా యాగీ చేస్తూ ఉన్న మీడియా వారికి , అదే పనిని అన్యమత గురువులు చేసినప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదో అర్దం కావడం లేదు. తప్పు ఎవరూ చేసినా తప్పే. ధర్మ గురువులు, మతగురువులు లాంటి హోదాలో ఉన్న వ్యక్తులు పది మందికి ఆదర్శం గా ఉండాలి. కాని చెప్పేవి శ్రీ రంగ నీతులు చేసేవి  "స్త్రీ రంగ " పనులు అయినప్పుడు వారిని నమ్మి అనుసరిస్తున్న భక్త కోటి మనో బావాలు దెబ్బ తింటాయి. వారు పాటించే మతానికి చెడ్డ పేరు వస్తుంది.

    అలా కేవలం హిందూ  మతాన్ని పలచన చేసే ఉద్దేస్యం తో పని చేస్తున్న కొంతమంది మీడియా వారు హిందూ స్వాములు ఏ చిన్న తప్పు చేసినా ఒకటికి పది సార్లు  ఎలక్ట్రానిక్ , ప్రింట్ మీడియాలలో తెగ ఊదర గొట్టెస్తుంటారు. దీని మీద యాంటీ హిందూ అనలిస్ట్లు చేత తెగ విశ్లేషణలు చేయిస్తూ హిందూ మతం లో ఉన్న వారంతా పాపాత్ములే అని ప్రజల మనసులో విషబీజాలు నాటడానికి శక్తి వంచన లేకుండా క్రుషి చేస్తున్నారు. ఇటువంటి వారికి విదేశి  అన్యమత   సంస్తలు నుండి డబ్బు భారీగా ముడుతుందని, అందుకే వారు చిన్న విషయాన్ని కూడా చిలువలు పలువలు చేస్తున్నారని అంటున్నారు కొందరు. ఇది నిజమే అనిపిస్తుంది. 

   ఈ  రోజు నేను ఒక వార్తా బ్లాగులో ఒక పొస్ట్ చూసాను. అది హిందు స్వాముల పట్ల మీడియా ప్రదర్సిస్తున్న వివక్షతను గురించి ప్రశ్నిస్తూ , ఒక మదరసా లో మౌల్వి చేస్తున్న ఘనకార్యం గురించి ఒక వీడియో ను పొస్ట్ చేసింది. అందులో ఉన్నది ఇది. 
                 This is a MMS of a Maulana who is running a Madarsa in Shimla’s “Sirmor District” Paonta area. His name is Maulana Kamruddin Faraan.
He is a Maulana/Maulvi in front of people but inside the Madarsa he exploits women. No media has covered this but the same media cried for months over the Swami Nityanand sex tape for months. Why this discrimination against Hindu saints.
                                                                              
  
                                     షిమ్లా లోని సిర్మార్ జిల్లలో గల పాంతా ఏరియాలో గల మదర్సాకు కమరుద్దిన్ ఫారానా అనే అయన  మౌలానా / మౌల్వి గా పని చేస్తున్నాడు. ఈయన గారు బయటకు మాత్రమే మత పెద్ద. లోపల మదరసా లో వెలగబెడుతుంది స్త్రీలను లైంగిక దోపిడికి గురిచెయ్యడం. క్రింద విడియోలో చూస్తే తెలుస్తుంది.ఒక ఆవిడ ఎవరో అయన రూము సర్దటానికి వచ్చింది. ఆ తర్వాత వేరొక ఆమె తో మౌల్వి గారు రాసలీలలు మొదలుపెట్టాడు. ఒకరొతో రాసలీలలుకు సిద్దమైన మౌల్వి గారు, పక్కలు సర్దే పనిమనిశిని కూడా వదలటం లేదు. మరి ఇలాంటి వ్యక్తీ మౌల్వి పదవి లో ఉండతగిన వాడా? పోయిన అక్టొబర్ లోనే ఈయన చేసే రాస లీలలు బయటపడినా మన దేశం లో ఘనత వహించిన మీడియా ఎందుకు గమ్మునుంది? అదే నిత్యానంద స్వామీ విషయం లో అవసరానికి మంచి యాగీ చెయడం లో ఎందుకు అత్యుత్సాహం చూపింది? హిందూ వ్యక్తులు  మీద అంత వివక్షత ఎందుకు? ప్రజలకు సమాదానం చెప్పాల్సిన అవసరం ఉంది? ప్రజలు అమాయకులు కారు . 
                కొంత మంది యాంటి హిందూ చేతుల్లో ఉన్న మీడియా పక్షపాతం చూపినా, ప్రజల ఆయుధంగా మారిన సోషల్ మీడియా ఊరుకోదు అనటానికి ఈ సంఘటనే మంచి ఉదాహరణ.  
  Note : ఇది స్వామీ నిత్యానందను వెనకేసుకు రావడం కాదు. నేను ఇదే బ్లాగులో స్వామీ నిత్యానంద చేష్టలను వ్యతిరేకిస్తూ ప్రస్తావించడం జరిగినది.   మౌల్వి గారి రాసలీలలు చూడాలి అనుకునే వారు మాత్రమే ఈ వీడియోను చూడండి. వీడియో సరిగా కనిపించక పొతే Source  లింక్ లో చూడవచ్చు. 

      
   Source :- http://www.thelotpot.com/maulanas-makes-mms-madarsa-media-silent-cried-swami-nityanand-months/


This post first appeared on మనవు, please read the originial post: here

Share the post

'స్వామీ నిత్యానంద' రాసలీలలు మీద నానా యాగీ చ

×

Subscribe to మనవు

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×