Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ప్రభుత్వ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

ప్రభుత్వరంగ సంస్థ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఎస్ ఎంసీఐఎల్)కు చెందిన భారత ప్రభుత్వ మింట్, హైదరాబాద్.. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

» మొత్తం పోస్టుల సంఖ్య: 15  

» పోస్టుల వివరాలు: సూపర్వైజర్, ల్యాబొరే టరీ అసిస్టెంట్, ఎంగ్రేవర్. 

» సూపర్వైజర్: డిప్లొమా/బ్యాచిలర్ డిగ్రీ(బీఈ/బీటెక్) ఉత్తీర్ణులవ్వాలి. వయసు 18 - 30 ఏళ్లు ఉండాలి. వేతనం నెలకు రూ. 27,600 నుంచి రూ.95,910 చెల్లిస్తారు. 

» ల్యాబొరేటరీ అసిస్టెంట్: బ్యాచిలర్ డిగ్రీ (బీ ఎస్సీ) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18-28 ఏళ్లు ఉండాలి. వేతనం నెలకు రూ.21,540 నుంచి రూ.77, 160 వరకు చెల్లిస్తారు. 

» ఎంగ్రేవర్: బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(సప్ప ర్, పెయింటింగ్) ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18-28 ఏళ్లు ఉండాలి. వేతనం నెలకురూ.28,910 నుంచి రూ.85,570 చెల్లిస్తారు. 

* ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్షలో మెరిట్ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. 

» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

» ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.12.2021 

» వెబ్ సైట్: https://igmhyderabad.spmcil.com



This post first appeared on Namaste Kadapa, please read the originial post: here

Share the post

ప్రభుత్వ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

×

Subscribe to Namaste Kadapa

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×