అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు… తాను రాజకీయాలనుంచి శాశ్వితంగా తప్పుకుంటానని అన్నారు…. నిన్న వైసీపీ నాయకులు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వాటిని ప్రజెంటేషన్ ద్వారా వివరించింది… ఇక ఇదే క్రమంలో వైసీపీ నాయకులు కూడా అమరావతిలో భూములు కొన్నారని ఆరోపించింది టీడీపీ… అందులో బాగంగానే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి రాజధానిలో 5 ఎకరాలు భూమిని కొన్నారని మాజీ ఎమ్మెల్యే ఉమా ఆరోపించారు…. […]
The post రాజకీయాలనుంచి శాశ్వితంగా తప్పుకుంటా ఆళ్ల రామకృష్ణారెడ్డి – All Time Report appeared first on Fun Jio.