ఏపీసెట్ 2019 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించనున్న సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూలును ఆంధ్రా యూనివర్సిటీ డిసెంబరు 30న వెల్లడించింది. షెడ్యూలు ప్రకారం 2020 జనవరి 5 నుంచి 8 వరకు ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఏపీసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆయా తేదీల్లో కౌన్సెలింగ్ కేంద్రాలకు హాజరుకావాల్సి ఉంటుంది. Read Also: APRCET – 2019 ఫలితాలు వెల్లడి.. 6,033 మంది అర్హత ధ్రువపత్రాల పరిశీలనకు హాజరయ్యే అభ్యర్థులు వారికి సంబంధించిన అన్ని ఒరిజినల్ […]
Related Articles
The post Apset 2019 సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూలు వెల్లడి appeared first on Fun Jio.