మళ్ళీ అదే కాంబినేషన్. సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా. వీళ్ళిద్దరూ కలసి ‘సుప్రీం’ సినిమాలో సందడి చేశారు. ఈ సినిమా హిట్ అయింది. మళ్ళీ ఇప్పుడు వీళ్లిద్దరరూ ‘ప్రతి రోజూ పండగే’ సినిమా కోసం జోడీ కట్టారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే. ఎన్నో వైఫల్యాల తర్వాత సాయి ధరమ్ తేజ్ ‘చిత్రలహరి’ హిట్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు.
Related Articles
దర్శకుడు మారుతి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు..షూటింగ్ సోమవారం ప్రారంభం అయింది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here